తిరుపతిలో విషాదం.. సబ్ స్టేషన్ నిర్మాణ పనుల్లో అపశృతి
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ టవర్ నిర్మాణ పనుల వద్ద విద్యుత్ షాక్ కి గురై ఇద్దరు హిందీ కార్మికులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం రాచర్ల వద్ద నూతనం గా నిర్మిస్తున్న 220కేవీ సబ్ స్టేషన్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం యానాదివెట్టు చెరువుసమీపంలో సబ్ స్టేషన్ కు చెందిన టవర్ నిర్మాణ పనులు చేస్తుండగా టవర్ కి సమీపం లో వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి జార్ఖండ్ కు చెందిన గహనమారండీ(32),భువనేశ్వర్ మహటో(37) అనే ఇద్ధరు హిందీ కార్మికులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపు వారు మృతి చెందారు. సమాఛారం అందుకున్న ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..