Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వారా దర్శనాలు.. 3.74 లక్షల మందికి దర్శనం పూర్తి
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు..
- ఐదు రోజుల్లో 3. 74 లక్షల మంది భక్తులకు దర్శనం పూర్తి..
Tirumala: కలియుగ వైకుంఠ దైవం శ్రీ తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తుల క్యూ కట్టారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల్లో శ్రీవారి వైకుంఠ ద్వార 3.74 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే, ఇవాళ సాయంత్రం తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో వార్షిక ప్రణయ కలహ మహోత్సవం జరగనుంది.
Read Also: Dhurandhar-Raja Saab : ధురంధర్ దూకుడుకు.. ప్రభాస్ ‘రాజా సాబ్’ బ్రేక్ వేయగలదా ?
Also Read
మరోవైపు, శ్రీవారి ఆలయంలో ఇవాళ ఆరో రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేకుండా వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇక, నిన్న శ్రీవారిని 88,662 మంది భక్తులు దర్శించుకోగా.. 24, 417 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 5.05 కోట్ల రూపాయలు వచ్చాయి.
తాజావార్తలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
-
Ninnu Kori: నాని ‘నిన్ను కోరి’ రొమాంటిక్ ట్రీట్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
-
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?