WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Modi Hyderabad Tour
  • Davos
  • konaseema
  • Congress Rachabanda
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Tirumala Swadharma Vahini Trust Lo Reveal

Tirumala: స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరణ

Updated On - 01:24 PM, Sun - 15 May 22
By GSN Raju
Tirumala: స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరణ

తిరుమలలో స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలో హిందూ ధార్మిక ప్రచారానికి కొత్త ఒరవడి సృష్టించాలన్నారు స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలోని హరిజన,గిరిజన వాడలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని గట్టిగా నిర్వహించాలన్నారు. హరిజన, గిరిజన వాడలలో ఇతర మతస్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

స్వధర్మ వాహిని ద్వారా తెలుగు రాష్ర్టాలలో….అటు తరువాత దక్షిణాది రాష్ట్రాలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు స్వరూపానంద స్వామీజీ. టీటీడీకి విశాఖ పీఠానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది మా ట్రస్ట్ ద్వారానే నిర్వహిస్తాం అని స్పష్టం చేశారు స్వరూపానంద స్వామీజీ. తిరుపతి పర్యటనలో ఆయన వివిధ దేవాలయాలను సందర్శించారు. విశాఖ శారదా పీఠాధిపతి మూడురోజుల పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మ వారి రుద్రాభిషేకంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి.అనంతరం తిరుపతిలో గంగమ్మకు సారెను సమర్పించారు.

Bandi Sanjay కేసీఆర్ నిర్ణయాలతో రైతులు బికారులు అవుతున్నారు

  • Tags
  • ap
  • logo revea;l
  • swadharma vahini trust
  • swaroopananda
  • tirumala

RELATED ARTICLES

Tirumala Hanumanjayanthi:తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి

Mining Mafia: గుంటూరులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా

Pawan Kalyan on Davos: దావోస్ లో జగన్ చెబుతున్నవి నిజాలేనా?

LIVE: కోనసీమ అమలాపురంలో టెన్షన్.. టెన్షన్

Guntur Cheating: గుంటూరులో గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా మోసాలు

తాజావార్తలు

  • Mangoes: ఇవి ఆరోగ్యానికి మంచిదేనా? ఎక్కువ మోతాదులో తినొచ్చా?

  • Anil Ravipudi: నా భార్య స్నేహితురాలికే సైట్ కొట్టా..

  • IPL 2022: ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఆర్సీబీని కలవరపెడుతున్న చెత్త రికార్డు

  • Indian School of Business: మేనేజ్ మెంట్ విద్యలో మేరు శిఖరం ISB

  • నొప్పిగా ఉంది.. వదిలేయ్ నాన్న.. కూతురిపై ఓ తండ్రి ఘాతుకం

ట్రెండింగ్‌

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

  • WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్‌..

  • Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష.. ఏం చేసిందో తెలుసా?

  • Interesting Facts: టోల్‌ ఫీజు విషయంలో ఈ సంగతి మీకు తెలుసా?

  • Interesting Facts : ఆదివారం సెలవు ఎందుకో మీకు తెలుసా..?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions