పెన్షన్లు, జీతాలపై స్పష్టత లేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి జాయింట్ స్టాఫ్ మీటింగ్ పై ముగిసిన సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ భేటీ సుమారు మూడున్నర గంటలకు పైగా కొనసాగింది. కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోకపోగా తూతూ మంత్రంగా సమావేశం జరిగిందని ఆయా ఉద్యోగాల సంఘాల నాయకులు ఆరోపించారు.
పీఆర్సీ పై స్పష్టత లేదు. 27 శాతం ఫిట్మెంట్ తో ఒక నోట్ మాత్రమే ఇచ్చారు పీఆర్సీ పై వారం రోజుల్లో కమిటీ వేస్తామని చెప్పారు. పెన్షన్లు, జీతాలపై స్పష్టత లేదన్నారు. మాకు రావాల్సిన బకాయిల పై కూడా స్పష్టత లేదు దీనిపై ఒక వారంలో సమావేశం అవుతామని మాత్రమే చెప్పారని, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పై వచ్చే నెల 30 లోపు సంబంధిత కార్యదర్శులతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎస్ చెప్పారని రెవెన్యూ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ఎంప్లాయ్స్ హెల్త్ కార్డ్ అన్ హెల్తీగా ఉందని సీఎస్కు చెప్పారన్నారు. కారుణ్య నియామకాల విషయంలో సీఎం జగన్ చెప్పినా అధికారులు దృష్టి పెట్టడంలేదని సీఎస్కు వివరించామన్నారు. కారుణ్య నియమకాలపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు నాలుగు నెలల తర్వాత మళ్ళీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని సీఎస్ చెప్పారు. వారం రోజుల్లో పీఆర్సీ పై స్పష్టత రాకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
జాయింట్ స్టాఫ్ మీటింగ్ తూతుమంత్రంగా జరిగింది: బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు,ఏపీ ఎన్జీఓ
సీపీఎస్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పార న్నారు. సీఎఫ్ఎంఎస్ రద్దు చేయాలని సీఎస్ను కోరినట్టు తెలిపామని ఏపీ ఎన్జీఓ బండి శ్రీనివాస్ అన్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిందని, కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
-
Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
-
Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!