Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News The Ap Government Is Another Key Decision

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Published Date :August 17, 2021 , 7:41 am
By Lakshmi Narayana
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం జగన్‌ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తు అయితే.. జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తుగా కనిపిస్తోంది. GOIR వెబ్‌ సైట్‌ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఈ ఆనవాయితీని జగన్‌ సర్కార్‌ పక్కకు పెట్టింది. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు మెమో పంపింది. ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం జీవోలను పబ్లిక్‌ డొమైనులో పెట్టకూడదని డిసైడ్‌ అయినట్టు స్పష్టం చేసింది ఏపీ సర్కార్‌. ప్రభుత్వం ఇంత సడెన్‌గా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే అంశంపై వివిధ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలతో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా APSDC విషయంలో ప్రభుత్వం చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆర్థికపరమైన విషయాల్లోనూ తీవ్ర విమర్శలకు గురైంది. అలాగే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ జీవో విడుదల చేసిన వెంటనే దాన్ని బేస్‌ చేసుకుని వెంటనే కోర్టుకు వెళ్తోన్న సంఘటనలూ ఎక్కువ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ తలనొప్పులు లేకుండా ఉండాలంటే అసలు కీలక ఉత్తర్వులు పబ్లిక్‌ డొమైనులో పెట్టకుండా ఉంటే బెటరేమోననే ప్రతిపాదనకు మొగ్గు చూపినట్టు సమాచారం. అయితే ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారా..? అని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బ్లాంక్‌ జీవోల విషయంలో పెద్ద రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో.. జీవోలను పబ్లిక్‌ డొమైనులో పెట్టకూడదన్న నిర్ణయం ఇంకెంత రచ్చకు దారి తీస్తుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • APSDC
  • cm jagan

తాజావార్తలు

  • Rahul Gandhi: రాహుల్ గాంధీ షాకింగ్ ట్విస్ట్.. హర్యానాలో ఏం చేశారంటే..!

  • Nabha Natesh : నభా అందాల వేడికి వడదెబ్బ తగిలేలా ఉందిగా

  • Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!

  • UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్

  • Exclusive : టాలీవుడ్ సినిమాలకు ఓటిటి టెన్షన్స్.. విడుదలపై ప్రభావం

ట్రెండింగ్‌

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions