Minister Kollu Ravindra: బీసీలకు మొదటి నుంచి గుర్తింపు ఇచ్చింది టీడీపీనే..
- ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు..
- గత ప్రభుత్వం బీసీల నడ్డి విరిచింది..
- బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిన చరిత్ర వైసీపీది..
- బీసీలకు మొదటి నుంచి గుర్తింపు ఇచ్చింది టీడీపీనే: మంత్రి కొల్లు రవీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.. ఈ రోజు, రేపు కల్లుగీత కార్మికులతో కృతజ్ఞత సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 11వ తేదీన చేనేత కార్మికుల ఆధ్వర్యంలో 100 అడుగుల వస్త్రాలతో ర్యాలీలు తీస్తాం.. నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నేపథ్యంలో షాపుల అలంకరణ కార్యక్రమం చేపడుతాం.. లబ్ధిదారుల కుటుంబాలను ఆహ్వానించి కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన మేలుపై వివరిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Read Also: HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
అయితే, గత ప్రభుత్వం బీసీలను బ్యాక్ బోన్ అంటూనే వారి వెన్ను విరిచింది అని మంత్రి రవీంద్ర విమర్శించారు. బీసీలకు మొదటి నుంచి గుర్తింపు ఇచ్చింది టీడీపీనే.. బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించిన చరిత్ర వైసీపీది.. బీసీల సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేసి బీసీల బతుకులను జగన్ చిద్రం చేశారు.. నేడు కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీసీల నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి.. బీసీలకు కూటమి ప్రభుత్వం చేసిన మేలును ప్రతి బీసీ కుటుంబానికి తెలియజేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!