Srikalahasti Temple Rush: గ్రహణం వేళ శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ.. బాహాబాహీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యగ్రహణం వేళ అన్ని ఆలయాలు మూతబడ్డా శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో పోటెత్తింది.శ్రీకాళహస్తి దేవస్థానంలో సూర్యగ్రహణం స్పర్శ కాలంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ప్రారంభం అయ్యాయి. స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఎస్పీపరమేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. భక్తులను వెంటనే కంట్రోల్ చేసి దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులు భారీగా తరలి రావడంతో శ్రీకాళహస్తిలో రద్దీ ఏర్పడింది. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం సిబ్బందికి, పోలీసులకు కష్టంగా మారింది.
Read Also: Sony Pictures India: ‘సోనీ పిక్చర్స్ ఇండియా’ రీబ్రాండ్
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఇదిలా వుంటే.. శ్రీకాళహస్తీ ఆలయంలో దర్శనం కోసం ఒకరిని ఒకరు కొట్టుకున్నారు భక్తులు. మంత్రి పెద్దిరెడ్డి ఆలయానికి వెళుతున్న సమయంలో ఆయన ముందే బాహాబాహాకి దిగారు భక్తులు.. దర్శనానికి వెళ్ళే క్రమంలో రద్దీ ఎక్కువగా వుండడంతో గొడవ జరిగింది. గ్రహణం వున్నా.. శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు భక్తులు. రాహు, కేతువులకు దోష నివారణ పూజలు చేసే శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ ప్రభావం ఏమీ ఉండదని పండితులు చెబుతారు.

అలాగే, గ్రహణానంతరం కాళహస్తీశ్వరుడిని దర్శనం చేసుకుంటే దారిద్ర్యం, దోషాలు, అనారోగ్యం తొలగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. మిగతా రోజులలో ఎలా వున్నా గ్రహణాల రోజు మాత్రం అంతా తిరుపతికి పయనం అవుతారు. శ్రీకాళహస్తిలో ఆలయానికి భక్తులు కూడా వచ్చి రాహు కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఎంత కష్టమయినా ఇలా చేస్తే మటుమాయం అవుతుందంటారు. అలాగే స్వామి, అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రదక్షిణలు అపసవ్య దిశలో జరుగుతాయి.
Read Also: Minister KTR: మోడీకి బహిరంగ లేఖ.. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!