Special Trains: రైల్వే శాఖ గుడ్ న్యూస్.. వేసవి సందర్భంగా 104 ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి సందర్భంగా విహార యాత్రలకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. రద్దీ దృష్ట్యా 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకుళం, మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీలలో సికింద్రాబాద్-ఎర్నాకుళం మధ్య (రైలు నంబర్ 07189) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లు రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8: 15 గంటలకు ఎర్నాకుళం చేరుతాయి.
అటు ఏప్రిల్ నెలలో 2, 9, 16, 23, 30, మే నెలలో 7, 14, 21, 28, జూన్ నెలలో 4, 11, 18, 25 తేదీల్లో ఎర్నాకుళం-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07190) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు రాత్రి 11:25 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతాయి.
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ఏప్రిల్ నెలలో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మే నెలలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 7, 9 ,11, 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య (రైలు నంబర్ 07067) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు మధ్యాహ్నం 3:50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:10 గంటలకు కర్నూలు సిటీ చేరుతాయి.
ఏప్రిల్ నెలలో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29, మే నెలలో 1, 4, 6, 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29 తేదీల్లో, జూన్ నెలలో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29 తేదీల్లో, జూలై 1న కర్నూలు సిటీ-మచిలీపట్నం మధ్య (రైలు నంబర్ 07068) ప్రత్యేక రైళ్లను నడించనున్నారు. ఆయా రైళ్లు రాత్రి 8 గంటలకు కర్నూలు సిటీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:05 గంటలకు మచిలీపట్నం చేరుకోనున్నాయి.
104 Weekly and Tri Weekly Special Trains between various destinations @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/8l86sr2wOy
— South Central Railway (@SCRailwayIndia) March 19, 2022
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!