Somu Veerraju: అధికారంలోకి వస్తే 10వేల కోట్లతో అమరావతి అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ వ్యవహారం నడుస్తోంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన బీజేపీ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ పై మండిపడ్డారు. క్యాపిటల్ మీద రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల భూములను ప్రభుత్వం అమ్మేసుకోవడం దారుణం.వారి భూములను వారికి అందచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ ను అభివృద్ధి చేయాలి.
ముఖ్యమంత్రి అసలు సెక్రటేరియట్ కు వెళ్లకుండా ఇంటి నుండే పరిపాలన చేయడం సరికాదు. బీజేపీ ప్రత్నామ్నాయా పార్టీగా ఎందుకు మారకూడదు. బీజేపీ అధికారంలోకి వస్తే 10వేల కోట్లతో క్యాపిటల్ ను 3ఏళ్లలో నిర్మాణం చేస్తుంది. ప్రభుత్వం రైతుల దగ్గర నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనే పద్ధతిని మేము రద్దు చేసి FCI ల ద్వారా కొనుగోలు చేస్తాం. పేదలకు కేంద్రం ద్వారా మసూరి బియ్యం అందచేస్తాం. ఇల్లు కట్టించి ఇచ్చే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన టిడ్కో ఇల్లు ఇంతవరకు లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి లేదు. మోడీ ప్రభుత్వం మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్నామ్నాయం అన్నారు.
Maharashtra Politics : రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
తాజావార్తలు
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!