AP Crime News: దారుణం.. మహిళ గర్భంలో ఆడపిల్ల ఉందని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Woman Tortured By In Laws In Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ గర్భంలో ఆడపిల్ల ఉందని తెలుసుకొని.. గర్భంలోనే ఆ పసికందును చంపేందుకు భర్త తరఫు బంధవులు ఆమెకు గడ్డి మంది తినిపించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. కాన్పుకు తీసుకెళ్లేందుకు ఆ మహిళ తల్లి అత్తింటివారికి వెళ్లినప్పుడు.. ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గాడపర్తి శ్రావణి (23)కి కొంతకాలం క్రితం ఆనంద్తో వివాహం జరిగింది. పెళ్లికి ముందు అత్తింటి తరఫు వారు మంచివాళ్లని భావించి.. భారీగానే కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపించారు.
కట్ చేస్తే.. శ్రావణి 5 నెలల గర్భం కావడంతో, తమ కుమార్తెను పుట్టింటికి తీసుకు వెళ్లేందుకు ఆమె తల్లి అత్తారింటికి వచ్చింది. కాసేపు మాట్లాడిన తర్వాత, కుమార్తెను కాన్పుకు తీసుకెళ్తానని అత్తింటివారితో చెప్పింది. కానీ, తాను రానంటూ శ్రావణి ఒక్కసారిగా బాత్రూంలో పరుగులు పెట్టింది. లోపలికెళ్లి గడ్డి మందు తాగేసింది. ఇది గమనించిన తల్లి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె ఎందుకిలా చేసిందని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గర్భంలో ఆడపిల్ల ఉందన్న నెపంతో, భర్త తరఫు బంధువులు శ్రావణికి దశలవారీగా గడ్డిమందు తినిపిస్తున్నారని వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భర్త ఆనంద్ స్కానింగ్ చేయించగా.. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిసింది.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
దశల వారీగా గడ్డి మందు తినిపించడం వల్ల.. శ్రావణి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రావణికి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు.. మహిళ ఆరోగ్య పరిస్థితిపై మీడియా వాళ్లు ప్రశ్నించగా, వారిపై అత్తింటి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!