విశాఖ: ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ…ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్మోహన్ రెడ్డి…ప్రధాని నరేంద్రమోడీకి భారీ ర్యాలీతో స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు..ఈరాత్రికి ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో బస చేయనున్న ప్రధాని మోడీ.