Payyavula Keshav On TTD: శ్రీవారిని భక్తులకు దూరం చేసే కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అయితే, టీటీడీ నిర్ణయాల వల్ల శ్రీవారు భక్తులకు దూరం అవుతారని మండిపడుతున్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. టీటీడీ నిర్ణయాలపై పయ్యావుల కేశవ్ ఫైర్ అవుతున్నారు. భక్తులకు శ్రీవారిని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. టీటీడీ తీసుకునే నిర్ణయాలు శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్దంగా జరుగుతున్నాయన్నారు.
తిరుమల ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది.సామాన్య భక్తులకు ఏడుకొండల వాడిని దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఆధ్యాత్మిక తిరుమలను వ్యాపార కేంద్రం గా చేస్తున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్ వేలం పాటలా సాగింది. తిరుమల బోర్డు మొత్తం వ్యాపారవేత్తలతో ఏర్పాటయ్యింది.అందుకే వ్యాపార ధోరణి కనిపిస్తుంది. కోవిడ్ పేరుతో ఇంకా ఆంక్షలు పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఆంక్షలు లేవు. కానీ టిక్కెట్ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకు కూడా వెళ్లనీయడం లేదు.
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
బీజేపీ ఈ నిబంధనలపై ఎందుకు మౌనంగా ఉంది. మీరు ఏ దేవుడిని అయినా పూజించుకోండి…కానీ మా దేవుడిని మాత్రం మాకు దూరం చెయ్యకండి అన్నారు పయ్యావుల కేశవ్. సమాన దర్శనం లేదు…సమాన వసతి లేదు…సమాన భోజనం ఎందుకు? టీటీడీ హోటల్ వ్యాపారంలోకి వెళ్లడం ఎందుకు? మీరు ఉన్నది అందుకు కాదు. టీటీడీ నిర్ణయాలు అన్నీ వెనక్కి తీసుకోవాలి…ఈవో బాధ్యత తీసుకోవాలని పయ్యావుల కోరారు.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి