Gummadi SandyaRani: జగన్ రైతులకు న్యాయం చేసిందేం లేదు
జగన్ పాలనలో రైతుల్ని దగా చేశారని మండిపడ్డారు టీడీపీ నేత, పార్వతీపురం టీడీపీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైసీపీ సర్కార్ తీరుపై ఆమె మండిపడ్డారు. వైసీపీ పాలనలో మూడేళ్లగా రైతులకు అన్నీ కష్టాలే పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు గుమ్మడి సంధ్యారాణి.హుద్ హుద్ తుఫాను సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి తుఫాన్ బాధితులకు సహాయం అందించారు.
Read Also: Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్ని తుఫాన్లు వచ్చినా బాధితుల ముఖం చూడడం లేదు. నష్టపరిహారం ఊసే లేదు. రైతు రాజ్యమని చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే సమస్యలపై నోరు విప్పని మంత్రులు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అమరావతి రైతులను జిల్లాలో అడుగుపెట్టనివ్వమని జిల్లా మంత్రులు అంటున్నారు. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది. వాళ్ళ వెన్నంటే ఉండి పాదయాత్ర విజయానికి అండగా ఉంటుందన్నారు.
Read Also: Chandigarh University Case : చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 24 వరకు బంద్
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో