Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Parvathipuram Tdp Meeting

Gummadi SandyaRani: జగన్ రైతులకు న్యాయం చేసిందేం లేదు

Published Date :September 19, 2022 , 12:26 pm
By NTV WebDesk
Gummadi SandyaRani: జగన్ రైతులకు న్యాయం చేసిందేం లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జగన్ పాలనలో రైతుల్ని దగా చేశారని మండిపడ్డారు టీడీపీ నేత, పార్వతీపురం టీడీపీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైసీపీ సర్కార్ తీరుపై ఆమె మండిపడ్డారు. వైసీపీ పాలనలో మూడేళ్లగా రైతులకు అన్నీ కష్టాలే పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు గుమ్మడి సంధ్యారాణి.హుద్ హుద్ తుఫాను సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి తుఫాన్ బాధితులకు సహాయం అందించారు.

Read Also: Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్ని తుఫాన్లు వచ్చినా బాధితుల ముఖం చూడడం లేదు. నష్టపరిహారం ఊసే లేదు. రైతు రాజ్యమని చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే సమస్యలపై నోరు విప్పని మంత్రులు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అమరావతి రైతులను జిల్లాలో అడుగుపెట్టనివ్వమని జిల్లా మంత్రులు అంటున్నారు. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది. వాళ్ళ వెన్నంటే ఉండి పాదయాత్ర విజయానికి అండగా ఉంటుందన్నారు.

Read Also: Chandigarh University Case : చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 24 వరకు బంద్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • cm jagan
  • farmers welfare
  • Gumamdi Sandhyarani
  • TDP vs YSRCP

తాజావార్తలు

  • Virender Sehwag: “ఛేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకో” యువ బ్యాటర్‌కు క్లాస్..!

  • Rajasekhar: నా గోళీల ఫ్యాక్టరీ మాత్రం వదిలిపెట్టను

  • Aditya Dhar: దురంధర్ కాపీ ఆరోపణలు.. ఆదిత్యధర్ సంచలన నిర్ణయం

  • Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

  • Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions