Gummadi SandyaRani: జగన్ రైతులకు న్యాయం చేసిందేం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ పాలనలో రైతుల్ని దగా చేశారని మండిపడ్డారు టీడీపీ నేత, పార్వతీపురం టీడీపీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైసీపీ సర్కార్ తీరుపై ఆమె మండిపడ్డారు. వైసీపీ పాలనలో మూడేళ్లగా రైతులకు అన్నీ కష్టాలే పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు గుమ్మడి సంధ్యారాణి.హుద్ హుద్ తుఫాను సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి తుఫాన్ బాధితులకు సహాయం అందించారు.
Read Also: Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్ని తుఫాన్లు వచ్చినా బాధితుల ముఖం చూడడం లేదు. నష్టపరిహారం ఊసే లేదు. రైతు రాజ్యమని చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే సమస్యలపై నోరు విప్పని మంత్రులు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అమరావతి రైతులను జిల్లాలో అడుగుపెట్టనివ్వమని జిల్లా మంత్రులు అంటున్నారు. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది. వాళ్ళ వెన్నంటే ఉండి పాదయాత్ర విజయానికి అండగా ఉంటుందన్నారు.
Read Also: Chandigarh University Case : చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 24 వరకు బంద్
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..