Gold Fraud: బ్యాంకుల్లో తాకట్టు బంగారం విడిపిస్తామని మోసం.. 9 మంది అరెస్ట్!
- గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఘరానా మోసం..
- బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామని మోసం..
- 9 మందిని అరెస్ట్ చేశాం: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Fraud: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామని మోసానికి పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 3 కత్తులు, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన మాచర్లలో జరిగిన చోరీ కేసులో నిందితులను విచారించగా అసలు బాగోతం బయటపడింది.. ప్రైవేటు బ్యాంకుల్లో పని చేసే బంగారం అప్రయిజర్లతో కుమ్మక్కై మోసాలకు పాల్పడుతున్నారు అని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
Read Also: Back Pain: నడుం నొప్పి వేధిస్తోందా? ఈ చిన్న చిట్కా పాటించండి..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
ఇక, ఈ కేసులో మంగళగిరికి చెందిన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో గుమస్తాలుగా పని చేస్తున్న వ్యక్తులు కీలకపాత్ర పోషించారు అని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు రాము, మహిమ క్రాంతి, ప్రసేన్ బాబు, సాయిరాం, రాధిక, నాగరాజు, వెంకట శివ రామకృష్ణ, లక్ష్మీ బాబు, నాగ లోకేష్ లను అరెస్టు చేశామని వెల్లడించారు.
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!