Gold Fraud: బ్యాంకుల్లో తాకట్టు బంగారం విడిపిస్తామని మోసం.. 9 మంది అరెస్ట్!
- గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఘరానా మోసం..
- బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామని మోసం..
- 9 మందిని అరెస్ట్ చేశాం: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Fraud: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామని మోసానికి పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 3 కత్తులు, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన మాచర్లలో జరిగిన చోరీ కేసులో నిందితులను విచారించగా అసలు బాగోతం బయటపడింది.. ప్రైవేటు బ్యాంకుల్లో పని చేసే బంగారం అప్రయిజర్లతో కుమ్మక్కై మోసాలకు పాల్పడుతున్నారు అని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
Read Also: Back Pain: నడుం నొప్పి వేధిస్తోందా? ఈ చిన్న చిట్కా పాటించండి..
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
ఇక, ఈ కేసులో మంగళగిరికి చెందిన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో గుమస్తాలుగా పని చేస్తున్న వ్యక్తులు కీలకపాత్ర పోషించారు అని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు రాము, మహిమ క్రాంతి, ప్రసేన్ బాబు, సాయిరాం, రాధిక, నాగరాజు, వెంకట శివ రామకృష్ణ, లక్ష్మీ బాబు, నాగ లోకేష్ లను అరెస్టు చేశామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!