Magunta Srinivasulu Reddy: లిక్కర్ స్కాంతో మాకు సంబంధం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు కలిగిస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రస్తుత పరిణామాలు వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేశాం.. 32 జోన్లలో వ్యాపారాలు చేసే అందరిపై ఈడీ సోదాలు జరిగాయి.. రాజకీయంగా కేంద్రంలో జరిగే విషయాలతో మాకు సంబంధం లేదు.. ఢిల్లీ లిక్కర్ వ్యవహారం వ్యాపార దాడి గానే చూస్తున్నాం..దేశంలో ఏ రెడ్డి వ్యాపారం చేసినా మాగుంట శ్రీనివాసులురెడ్డి అంటున్నారు..ఢిల్లీలో జరిగిన వ్యాపారంలో నాకు, మా అబ్బాయికి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేదు..
నేను ఎంపీని కాబట్టే రాజకీయ రంగు పులుముకుంది..ఢిల్లీ మద్యం స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు…మా తండ్రి హయాం నుండి లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం..ఢిల్లీలో 32 జోన్లు ఉంటే మా బంధువులు రెండు జోన్లలోనే వ్యాపారం చేశారు. నేను మా అబ్బాయి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో డైరెక్టర్లుగా లేము. మా ఇల్లు ఆఫీసులో సోదాలు చేసిన ఈడికి అనుమానాలు నివృత్తి చేశాం అన్నారు. మా దగ్గర నుండి ఈడీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకువెళ్ళ లేదు. మద్యం వ్యాపారం చేసిన అందరి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
Also Read
Read Also: Delhi liquor scam: ED conducts search తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం ప్రకంపనలు
ఢిల్లీ లో ఉన్న కొంత మంది నా వ్యక్తిత్వం పై కావాలని దాడి చేశారు. లిక్కర్ స్కామ్ పై సిబిఐ, ఈడి దర్యాప్తు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసిన వాళ్లందరూ నష్టపోయారు. మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మేం తప్పు పట్టం. ఢిల్లీ మద్యం స్కామ్ వ్యవహారం లో మాగుంట కుటుంబానికి నష్టం జరిగింది…మాకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేవు. మా అబ్బాయి రాఘవరెడ్డి 2024 లో ఒంగోలు నుండి పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Read Also: Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు లక్షా పాతిక వేలు
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!