Polavaram Project: పోలవరంపై ఎన్జీటీ తీర్పు…సుప్రీంకోర్టుకి ఏపీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120 కోట్లు పర్యావరణ జరిమానా చెల్లించాలన్న ఎన్ జి టి తీర్పు ను సుప్రీం కోర్ట్ లో సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసుపై విచారణ జరిపింది జస్టిస్ అజయ్ రాస్తోగి ధర్మాసనం. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతల ప్రాజెక్టులపై NGT ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కలిపి వింటామని సుప్రీం కోర్టు పేర్కొంది. పర్యావరణానికి కలిగిన నష్టాన్ని ఎందుకు బాధ్యత వహించరని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
Read Also: Rajasthan Political Crisis: కాంగ్రెస్లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. హైకమాండ్ ముందు మూడు షరతులు
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇప్పటికి కూడా ఉల్లంఘనలు జరుగుతున్నాయని కోర్టుకు వివరించారు పిటిషనరు. పోలవరం ప్రాజెక్టు (polavaram project) వల్ల యాభై వేల మంది ముంపునకు గురయ్యారని వివరించారు పిటిషనర్ పెంటపాటి పుల్లారావు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన మూడు పిటిషన్ల పై విచారణను వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
గతంలోనాలుగు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలకు గాను ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధించింది “నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్” ( ఎన్.జి.టి). అవేంటో చూద్దాం..
• పోలవరం ప్రాజెక్టు కు రూ. 120 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
• పట్టిసీమ ప్రాజెక్టు కు రూ. 24. 9 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
• పురుషోత్తంపట్నం ప్రాజెక్టు కు రూ. 24.56 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
• చింతలపూడి ప్రాజెక్టు కు రూ. 73.6 కోట్లు ఎన్.జి.టి జరిమానా.
Read Also: Suriya 42: అది మా రక్తం.. ఎవరైనా అలా చేస్తే జైలుకే పంపిస్తాం
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!