Mahanandi Temple: మహానంది క్షేత్రంలో విషాదం.. ఇద్దరు మృతి
- మహానంది క్షేత్రంలో విషాద ఘటన..
- పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేతలో విషాదం..
- ఇద్దరు కార్మికులు శివ సన్నిధిలో మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahanandi Temple: మహానంది క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత సంఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు శివ సన్నిధిలో మృత్యువాత పడ్డారు. క్షేత్రంలోని గాజులపల్లె టోల్ గేట్ వద్ద పాతికేళ్ల క్రితం భక్తుల కోసం నాగనంది సదనం వసతి గృహాలను నిర్మించారు ఆలయ అధికారులు. అయితే, గదులు శిథిలమై పోవడంతో 50 గదుల నూతన వసతి గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నాగనంది సదనం కూల్చివేతను చేపట్టారు ఆలయ అధికారులు.
Read Also: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు వస్తాయంటే?
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
నంద్యాల మండలం పెద్ద కోట్టాలకు చెందిన రాము, బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వకు చెందిన వెంకటేశ్వర్లు కూల్చివేత వద్ద పనిచేస్తుండగా పైకప్పు నుండి శిథిలాలు పెద్ద శబ్దం చేస్తూ వీరిపై పడ్డాయి. వెంటనే అక్కడే పని చేస్తున్న కూలీలు శిథిలాలను తొలగించారు. కానీ, అప్పటికే రాము మృతి చెందాడు. ఇక, ఈ ఘటనలో త్రీవంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు నంద్యాల జీజీహెచ్కు తరలించారు. కానీ, చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు కూడా మరణించాడు. దీంతో మహానంది క్షేత్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఇద్దరి మృతిపై సంతాపం ప్రకటించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!