Mp GVL On Union Budget: వైసీపీ పాలనపై జీవీఎల్ తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తూ.. రాజ్యసభలో వైసీపీ పాలనపై విమర్శలు చేశారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2014-15లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అన్నారు జీవీఎల్. 2020-21లో, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.77,538 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందిందని ఎంపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక ఆసక్తి కారణంగా, మన ప్రభుత్వం PMAY కింద అత్యధిక కేటాయింపులు మరియు NREGS మరియు అనేక ఇతర పథకాలలో దేశంలో రెండవ అత్యధిక కేటాయింపులు చేసింది. వైసీపీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చేసిన అభివృద్ధి ఒక్కటే జరుగుతోంది.
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
మన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులను 4,193 కి.మీల నుండి 8,183 కి.మీలకు రెండింతలు చేసి రూ. 35,000 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కేంద్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ డెడ్ అని వైసీపీ ఈ బడ్జెట్ ను విమర్శించింది. ఫెయిలయ్యింది కేంద్ర బడ్జెట్ కాదని, వైసీపీ చెప్పిన సామెత వారికే ఎక్కువగా వర్తిస్తుందని జీవీఎల్ మండిపడ్డారు. ఎందుకంటే వారు 2019 ఆపరేషన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని జీవీఎల్ దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!