Minister Roja Strong Warning To Janasena Live: ఎవ్వడినీ విడిచిపెట్టను.. రోజా వార్నింగ్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మంత్రులపై దాడి కేసులో ఇప్పటికే జన సేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పవన్ కూడా స్పందించారు. విశాఖలో పోలీసుల దురుసు ప్రవర్తనన చాలా దురదృష్టకరం…జనసేన ఎల్లప్పుడూ పోలీసులను ఎంతో గౌరవిస్తుంది.. జనసేన నేతలను అరెస్టు చేయడం దారుణం…డీజీపీ జోక్యం చేసుకుని జనసేన నేతలను విడుదల చేయాలి…లేదంటే నేనే పోలీసు స్టేషనుకు వచ్చి మా నేతలకు సంఘీభావాన్ని తెలుపుతానన్నారు పవన్ కళ్యాణ్. ఇటు మంత్రి రోజా కూడా ఎవ్వడినీ విడిచిపెట్టను… దాడి చేసింది ఎవరో తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!