Minister Roja Strong Warning To Janasena Live: ఎవ్వడినీ విడిచిపెట్టను.. రోజా వార్నింగ్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మంత్రులపై దాడి కేసులో ఇప్పటికే జన సేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పవన్ కూడా స్పందించారు. విశాఖలో పోలీసుల దురుసు ప్రవర్తనన చాలా దురదృష్టకరం…జనసేన ఎల్లప్పుడూ పోలీసులను ఎంతో గౌరవిస్తుంది.. జనసేన నేతలను అరెస్టు చేయడం దారుణం…డీజీపీ జోక్యం చేసుకుని జనసేన నేతలను విడుదల చేయాలి…లేదంటే నేనే పోలీసు స్టేషనుకు వచ్చి మా నేతలకు సంఘీభావాన్ని తెలుపుతానన్నారు పవన్ కళ్యాణ్. ఇటు మంత్రి రోజా కూడా ఎవ్వడినీ విడిచిపెట్టను… దాడి చేసింది ఎవరో తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..