Kakani Govardhan Reddy : 2024లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్లినరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ క్రమంలో నెల్లూరులో వైసీపీ ప్లినరీ సమావేశాలకు హాజరైన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95 శాతాన్ని జగన్ అమలు చేశారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనల్లో వ్యత్యాసం చాలా ఉందని ఆయన అన్నారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమం అందుతోందని ఆయన వెల్లడించారు.
అమ్మ ఒడిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని చంద్రబాబు గాలికొదిలేశారని, బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి అన్నివర్గాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ శ్రమిస్తున్నారన్నారు. 2024లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాస్తామని మంత్రి కాకాణి ధీమా వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!