ఖచ్చితంగా విశాఖే ఎగ్జిక్యూటివ్ రాజధాని.. మంత్రి అవంతి
ఏపీలో మళ్ళీ మూడురాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికల హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 26జిల్లాలు ఏవిధంగా వచ్చాయో….మూడు రాజధానులు అదే విధంగా వస్తాయన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవ్వడం ఖాయం అని ధీమాగా చెప్పారు.
చంద్రబాబు ఎప్పుడు ఊహలు, అయోమయంలో ఉంటారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో…!? వ్యతిరేకమో చెప్పాలన్నారు. చారిత్రాత్మక నిర్ణయానికి తగ్గట్టుగానే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. సీఎంకు గిరిజనులపై అభిమానం ఎక్కువ. అందుకే రెండు జిల్లాలు ఇచ్చారన్నారు మంత్రి అవంతి.
Also Read
- AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
కొత్త జిల్లాల వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది.రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి అన్ని వర్గాలు స్వాగతించాలి. కొత్త జిల్లాల నిర్ణయంలో ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేదు. మూడు రాజధానులకు, కొత్త జిల్లాలకు లింక్ పెట్టి మాట్లాడటం సరైన విధానం కాదు. పునర్వ్యవస్థీకరణ వల్ల రాష్ట్రంకు లాభమా…?. నష్టమా…?.అనేది చంద్రబాబు ఆలోచించాలి. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్జి జరుగుతుంది.
చంద్రబాబు మంచిని స్వాగతించలేరు. ఓవర్ నైట్ జిల్లాలు ప్రకటించారనేది అసంబద్ధమైన మాట అన్నారు. ఎన్నికల ముందే సీఎం ప్రకటించారు. వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టమని అక్కడి ప్రజలు కోరుకుంటే కమిటీ పరిశీలిస్తుంది. ఉద్యోగుల సమస్య తాత్కాలికమైనది… చర్చల ద్వారా పరిష్కరిస్తాం…పీఆర్సీకి జిల్లాలకు లింక్ పెట్టడం సరైంది కాదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!