Lokayukta Lakshman Reddy: ఇసుకను తవ్వేసి నదుల్ని ఖాళీచేయడం డేంజరస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి ప్రసాదించిన సంపద ఇసుకను ఇష్టా రాజ్యంగా తవ్వేసి నదులను ఖాళీ చేయడం వల్ల అనేక నీటి సమస్యలు వస్తున్నాయని, దీనిపై పాలకులు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి అన్నారు. కడప జిల్లా పరిపరిషత్ హాలులో నీటి ప్రాజెక్టులపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి రాయసీమ ప్రాజెక్టులు, నీటి పరిస్థితులపై మాట్లాడారు. ఇసుకను తవ్వేసిన నదులల్లో ఇసుక తిన్నెలు లేకుండా చేయడం వల్ల చిన్న చిన్న కాజేవేలు కొట్టుకుపోతున్నాయని, వర్షాకాలంలో నీటిని నిలువ చేసిని భూగర్భం నుంచి ఎండకాలంలో రైతులకు, ప్రజలకు నీరిందించే నదులు నేడు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Vaishnav Tej: నెగిటివ్ రోల్లో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నా
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
నదుల్లో ఇసుక ఉన్నంత కాలం నీటి సమస్యలు లేవని ఆయన గుర్తు చేశారు. రాయలసీమలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను వ్యాపార దృష్టితో చూసి ఎన్ని ఎకరాలకు నీరు అందించవచ్చు, ఎంత ఆదాయం వస్తుందన్నఆలోచనతో ముందుకు వెళ్లారు తప్ప, శ్రీశైలంలో నిండుగా నీరున్నా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నీరు వున్నా నిలవ చేసుకునే సామర్ధ్యం, వాటిని వినియోగించుకునే సామర్ధ్యం లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలకులు భవిష్యత్ ప్రమాదాన్ని అంచనా వేయకుండా వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని జస్టిస్ లక్ష్మణ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: JP Nadda meet Mithali Raj: జేపీ నడ్డాతో మిథాలీరాజ్భేటీ.. విషయం ఇదేనా..?
తాజావార్తలు
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!