Gangadhara Nellore Land Mafia: ల్యాండ్ మాఫియా మాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి,
ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు మీద తన బంధువుల పేరు పైన సుమారు 60 ఎకరాలు రెవెన్యూ పాసుబుక్లు స్వంతంగా తయారు చేసుకుని వాటిని ఆన్లైన్ లోకి ఎక్కించి వాటిని వివిధ బ్యాంకులలో పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. తనకు కావాల్సిన బంధుగణానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఇవ్వడం, ఎదురు తిరిగిన వారిపై వైసీపీ పేరు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా బెదిరించడం చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
అతని పేరు చెబితే రెండు మండలాల రైతులు గజగజా వణుకుతారు. కొద్దిగా ఆర్థికంగా ఉండి చదువు రాకుండా ఉంటే చాలు అంతే ఈ నాగార్జున రెడ్డి గ్యాంగ్ వారి పొలాలపై పాసుబుక్కులు సృష్టించి ఆన్లైన్లో ఉన్న పేర్లను తొలగించి వీళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్లు నమోదు చేయించేస్తాడు, ప్రభుత్వ భూమి గుట్టలు ,చెరువులను సైతం కొనుగోలు కింద సృష్టిస్తాడు. వీరి బాధితులు కోకొల్లలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దృష్టికి తీసుకొని వెళ్లగా నా చేతిలో ఏమీ లేదని బహిరంగంగానే తిప్పి పంపుతున్నా. బాధితులు చాలామంది వున్నారంటూ స్వయంగా డిప్యూటీ నారాయణస్వామి చెప్పడంతో రైతులు నోరెళ్లబెట్టారు, కొంతమంది రైతులు ధైర్యం చేసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించి, తమ నిరసనను తెలియజేసారు, ఎమ్మార్వో స్పందిస్తూ ఫిర్యాదు రూపంలో అందజేయండి పదిరోజుల్లో మీకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..