Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Says Will Implement P 4 Program From Sankranti

CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం..

Published Date :October 2, 2024 , 2:53 pm
By Sudhakar Ravula
  • సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో గుడ్ న్యూస్..
  • సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం..
  • పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం..
  • డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు..
  • సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన..
CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు.. సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుంది.. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తాం.. స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటాం.. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తాం అని పేర్కొన్నారు..

Read Also: Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆ జంట విడాకులకు ఆయనే కారణం..!

ఇక, బెజవాడకు అకాల వర్షాలు వచ్చాయి. బుడమేరు పెద్ద ఎత్తున వరద వచ్చింది. విజయవాడ అతలాకుతలం అయ్యిందని పేర్నొన్నారు సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం బుడమేరు గండ్లను పూడ్చలేదు. గొంతు వరకు నీళ్లున్నాయి.. భోజనం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం. ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టరేట్‌లో ఉన్నా. వరదపై యుద్దమే చేశాం. స్వచ్ఛ సేవకులు నన్ను అర్థం చేసుకున్నారు. వరదల వల్ల అంటు వ్యాధులు రాకుండా అడ్డుకోగలిగాం. స్వచ్ఛ సేవకులు కృషి వల్లే ఇది సాధ్యమైంది. బెజవాడలో వరద బాధితులకు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజీ ఇచ్చాం. వరద సాయం కింద పెద్ద ఎత్తున విరాళాలు కూడా వచ్చాయి. రూ. 450 కోట్లు విరాళాలు రూపంలోనే వచ్చాయి. నేను చేసిన పనికి గుర్తింపు లభించింది.. అదే నాకు కిక్ అని అభివర్ణించారు.

Read Also: Konda Surekha: కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆ జంట విడాకులకు ఆయనే కారణం..!

అనంతపురంలో రథం తగులబెట్టి నెపం మన మీద నెట్టే ప్రయత్నం చేశారు. రామతీర్ధంలో రాముడి తల తీసేస్తే ఎంక్వైరీ లేదు. మూడు సింహాలు దొంగిలిస్తే విచారణ లేదు. ఇకపై నేరాల కట్టడికి డ్రోన్లు ఉపయోగిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. నేరస్తుల ఆటకట్టిస్తాం. ప్రజలకు, రైతులకు సేవలందించడానికి డ్రోన్ల వినియోగం. ప్రతి ఒక్క ఇంటికీ కరెంట్, గ్యాస్ ఇస్తాం. గతంలో దీపం పథకం మనమే పెట్టాం. మన చేసిన పనులను అప్పుడప్పుడు మరిచిపోతున్నారు.. అందుకే కష్టాలు వస్తున్నాయి. టీడీపీ చేసిన పనలను మరిచిపోయినప్పుడల్లా భూతం వస్తోంది.. ఇబ్బందులు వస్తున్నాయి అన్నారు.. మరోవైపు.. దీపావళీ నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 2027 నాటికి ఇంటింటికి కుళాయి అందిస్తాం. జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఇచ్చే నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. రిర్వాయర్ల నీటిని ప్రజలకు ఇమ్మంటే ఆ స్కీంను గత ప్రభుత్వం అటకెక్కించింది. పవన్, నేనూ ఆలోచించాం.. మూడేళ్లల్లో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇస్తాం అని వెల్లడించారు. ఇక, ఇంటింటికి వచ్చి చెత్తను సేకరిస్తాం అని ప్రకటించారు.. మంగినపూడి బీచ్ ను నాశనం చేశారు. మేం మంగిన పూడి బీచ్ ను టూరిజం స్పాటుగా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరూ చెట్టు పెట్టాలి. చెట్లు పెట్టండి.. పరిశుభ్రంగా ఉండండి అంటే నేను ఏదేదో చెబుతున్నానని కొందరు అనుకుంటున్నారన్న చంద్రబాబు.. మాకు ఓ రూ. 10 డబ్బులిస్తే చాలు ఇవన్నీ ఎందుకని కొందరు అనుకుంటారు. కానీ, తెలుగు జాతి అగ్ర భాగాన ఉండాలనేదే నా ఆలోచనగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • P-4 program
  • Sankranti 2024

తాజావార్తలు

  • LPG BOOKINGS: వంటగ్యాస్‌‌ భయాలు.. రోజుకు అదనంగా 25 లక్షల సిలిండర్ల బుకింగ్స్..

  • Stock Market Crash: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ – తుడిచిపెట్టుకుపోయిన రూ.10 లక్షల కోట్లు

  • The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్

  • Kamakhya to Cherlapalli: చర్లపల్లికి మరో ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

  • Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions