Sankranthi 2025: కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు..
- కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు
- పోటీలలో పాల్గొని తమ ప్రతిభ చూపించిన మహిళలు
- వైభవంగా ఎడ్ల పందాలు
- పందాలను చూడటానికి పలు ప్రాంతాల నుంచి జనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. సంక్రాంతి అంటే ముగ్గు నుంచి మనం మరిచిపోతున్న హరిదాసు వరకూ.. పాలు పొంగడం నుంచి రైతు ఇంటికి పంట తేవడం వరకూ అన్నీ కనిపించేలా ముగ్గు వేశారు. రైతే రాజు అనే నినాదం రాష్ట్రం అంతా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ నినాదాన్ని వినిపిస్తూ కూడా ముగ్గులేసారు.
Read Also: Daaku Maharaaj: ప్రీ రిలీజ్ చేయలేకపోయాము.. అక్కడే సక్సెస్ మీట్!
Also Read
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
మరోవైపు.. కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం… అయితే రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నామని.. ఈ పందేలు రైతు కోసమే అని నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: AP Govt: భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..
ఎడ్ల బండి లాగుడు పోటీ వీక్షించడానికి మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి వచ్చారు. ఎడ్ల బండి లాగుడు పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి కూడా బహుమతులు అందజేశారు ఎంపీ బాలశౌరి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలో రోడ్లు గత ప్రభుత్వంలో అత్యంత దారుణంగా తయారయ్యాని.. రహదారులు వేయిస్తామన్నారు. వైద్యం చాలా ముఖ్యమైనదని.. కొన్ని కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని మచిలీపట్నం మెడికల్ కాలేజీపై ఎంపీ బాలశౌరి కామెంట్ చేసారు. అలాగే ఎయిమ్స్ సేవలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఆరునెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని, ఇంకా మరింత అభివృద్ధి చూస్తారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!