Sankranthi 2025: కంకిపాడులో వైభవంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు..
- కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు
- పోటీలలో పాల్గొని తమ ప్రతిభ చూపించిన మహిళలు
- వైభవంగా ఎడ్ల పందాలు
- పందాలను చూడటానికి పలు ప్రాంతాల నుంచి జనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. సంక్రాంతి అంటే ముగ్గు నుంచి మనం మరిచిపోతున్న హరిదాసు వరకూ.. పాలు పొంగడం నుంచి రైతు ఇంటికి పంట తేవడం వరకూ అన్నీ కనిపించేలా ముగ్గు వేశారు. రైతే రాజు అనే నినాదం రాష్ట్రం అంతా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ నినాదాన్ని వినిపిస్తూ కూడా ముగ్గులేసారు.
Read Also: Daaku Maharaaj: ప్రీ రిలీజ్ చేయలేకపోయాము.. అక్కడే సక్సెస్ మీట్!
Also Read
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
మరోవైపు.. కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం… అయితే రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నామని.. ఈ పందేలు రైతు కోసమే అని నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: AP Govt: భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..
ఎడ్ల బండి లాగుడు పోటీ వీక్షించడానికి మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి వచ్చారు. ఎడ్ల బండి లాగుడు పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి కూడా బహుమతులు అందజేశారు ఎంపీ బాలశౌరి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలో రోడ్లు గత ప్రభుత్వంలో అత్యంత దారుణంగా తయారయ్యాని.. రహదారులు వేయిస్తామన్నారు. వైద్యం చాలా ముఖ్యమైనదని.. కొన్ని కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని మచిలీపట్నం మెడికల్ కాలేజీపై ఎంపీ బాలశౌరి కామెంట్ చేసారు. అలాగే ఎయిమ్స్ సేవలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఆరునెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని, ఇంకా మరింత అభివృద్ధి చూస్తారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!