JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్నూలులో ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. ప్రధానిగా రాహుల్ ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం చేసేది ఏపీకి ప్రత్యేక హోదా పైనే అన్నారు. తెలంగాణలో VRSకి రెడీగా వున్న TRS- కాంగ్రెస్ మధ్య ఎన్నికలు.. 119 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలంగాణ BJPకి అభ్యర్ధులు వున్నారా? KCR జాతీయ పార్టీ కలలు తెలంగాణకే పరిమితం.. 8వ తెలంగాణ నిజాం KCR ..BRS పేరుతో VRS కి రెడీ అవుతున్నారు..TRS ఓటమి ఖాయం.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని జోస్యం చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!