MP Purandeswari: శాంతియుత అణుశక్తికి భారత్ అండగా నిలుస్తుంది..
- ఐక్యరాజ్య సమితిలో భారత్ తరపున అణుశక్తి విధానం ప్రతిపాదన..
- శాంతియుత అణుశక్తి వినియోగంలో భారత్ దృఢ నిబద్ధత..
- అణు విజ్ఞానం, సాంకేతికతతో సమగ్ర అభివృద్ధి సాధ్యమే: ఎంపీ పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Purandeswari: శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఐఏఈఏ నివేదికపై మన దేశ ప్రతినిధిగా రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారత్ తరపున జాతీయ ప్రకటనను ఆమె వినిపించారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారతదేశం తరపున మద్దతును ప్రకటించారు.
Read Also: Cyclone Montha : వరంగల్ ను ముంచేసిన మొంథా.. నగరమంతా నీళ్లలోనే
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
అయితే, అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని ఎంపీ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు లాంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైనదని అన్నారు. ముఖ్యంగా, భారతదేశంలోనే అభివృద్ధి చేసిన CAR-T సెల్ థెరపీ ద్వారా తక్కువ ధరకే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం భాగస్వామ్య దేశాలతో అణు నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా భారత్ IAEAకు సహకరిస్తోందని పురంధేశ్వరి వెల్లడించారు.
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!