Pemmasani: రాబోయే ఖరీఫ్ సీజన్కు కార్యాచరణ రూపొందించాలి..
- రాబోయే ఖరీఫ్ సీజన్ కు కార్యచరణ సిద్ధం చేయాలి..
- రైతులకు సకాలంలో విత్తనాలు.. ఎరువులు అందించాలి..
- నకిలీ.. విత్తనాలు.. ఎరువులపై అధికారులు ఫోకస్ పెట్టాలి: కేంద్రమంత్రి పెమ్మసాని
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ రంగంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన కార్యచరణ రూపొందించాలి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వ్యవసాయమే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం.. మార్కెట్లో కృత్రిమంగా విత్తనాల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, అధికారులు తొందరలోనే అందజేయాలి అని కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు.
Read Also: Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
ఇక, నకిలీ ఎరువులు, విత్తనాలపై అధికారులు నిఘా పెట్టాలి అని కేంద్రమంద్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అని హెచ్చరించారు. మార్కెట్లో దొరికే విత్తనాల నాణ్యతపై ల్యాబ్ ల ద్వారా పరీక్షలు జరిపించాలి అని పేర్కొన్నారు. రాబోయే వర్షా కాలంలో వాటర్ మేనేజ్మెంట్ కీలకమైనది.. ఇప్పటి వరకు పూడికతో పేరుకుపోయిన.. ఇరిగేషన్ కెనాల్స్ ను మూడు, నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో క్లీన్ చేయిస్తామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై రైతులు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!