Pemmasani: రాబోయే ఖరీఫ్ సీజన్కు కార్యాచరణ రూపొందించాలి..
- రాబోయే ఖరీఫ్ సీజన్ కు కార్యచరణ సిద్ధం చేయాలి..
- రైతులకు సకాలంలో విత్తనాలు.. ఎరువులు అందించాలి..
- నకిలీ.. విత్తనాలు.. ఎరువులపై అధికారులు ఫోకస్ పెట్టాలి: కేంద్రమంత్రి పెమ్మసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ రంగంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన కార్యచరణ రూపొందించాలి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వ్యవసాయమే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం.. మార్కెట్లో కృత్రిమంగా విత్తనాల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, అధికారులు తొందరలోనే అందజేయాలి అని కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు.
Read Also: Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్
Also Read
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
ఇక, నకిలీ ఎరువులు, విత్తనాలపై అధికారులు నిఘా పెట్టాలి అని కేంద్రమంద్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అని హెచ్చరించారు. మార్కెట్లో దొరికే విత్తనాల నాణ్యతపై ల్యాబ్ ల ద్వారా పరీక్షలు జరిపించాలి అని పేర్కొన్నారు. రాబోయే వర్షా కాలంలో వాటర్ మేనేజ్మెంట్ కీలకమైనది.. ఇప్పటి వరకు పూడికతో పేరుకుపోయిన.. ఇరిగేషన్ కెనాల్స్ ను మూడు, నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో క్లీన్ చేయిస్తామన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై రైతులు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..