MP Kesineni Chinni: జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన ఎంపీ
- జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన కేశినేని చిన్ని..
- మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది..
- గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Kesineni Chinni: జగన్ బొమ్మతో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ వేసుకున్నారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మ తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం విధానాలను నిరసనగా భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలు వేశాం.. మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను వైసీపీ నేతలే భోగి మంటల్లో వేసి కాల్చి వేస్తున్నారు అని తెలిపారు. గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
Read Also: Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్పై సుధా కొంగర ఫైర్!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నాం.. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు అని వెల్లడించారు.
VIDEO | Vijayawada, Andhra Pradesh: TDP MP Kesineni Sivanath (Chinni) participates in Makar Sankranti celebrations, lights Bhogi fire. He says, "People of Andhra Pradesh are celebrating Sankranti… I wish Telugu people Happy Sankranti to everyone. Sankranti is mainly a rural… pic.twitter.com/Rzi1ur6Fdu
— Press Trust of India (@PTI_News) January 14, 2026
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!