MP Kesineni Chinni: జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన ఎంపీ
- జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన కేశినేని చిన్ని..
- మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది..
- గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Kesineni Chinni: జగన్ బొమ్మతో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ వేసుకున్నారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మ తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం విధానాలను నిరసనగా భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలు వేశాం.. మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను వైసీపీ నేతలే భోగి మంటల్లో వేసి కాల్చి వేస్తున్నారు అని తెలిపారు. గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
Read Also: Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్పై సుధా కొంగర ఫైర్!
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నాం.. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు అని వెల్లడించారు.
VIDEO | Vijayawada, Andhra Pradesh: TDP MP Kesineni Sivanath (Chinni) participates in Makar Sankranti celebrations, lights Bhogi fire. He says, "People of Andhra Pradesh are celebrating Sankranti… I wish Telugu people Happy Sankranti to everyone. Sankranti is mainly a rural… pic.twitter.com/Rzi1ur6Fdu
— Press Trust of India (@PTI_News) January 14, 2026
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!