MP Kesineni Chinni: జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన ఎంపీ
- జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసిన కేశినేని చిన్ని..
- మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది..
- గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
MP Kesineni Chinni: జగన్ బొమ్మతో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి మంటల్లో వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ వేసుకున్నారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మ తొలగించి రాజముద్రతో పాసు పుస్తకాలు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం విధానాలను నిరసనగా భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలు వేశాం.. మెడికల్ కళాశాలలను నిర్మించే జీవోలను వైసీపీ ప్రభుత్వమే తీసుకు వచ్చింది.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను వైసీపీ నేతలే భోగి మంటల్లో వేసి కాల్చి వేస్తున్నారు అని తెలిపారు. గత సర్కార్ లో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోలేదు అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
Read Also: Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్పై సుధా కొంగర ఫైర్!
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నాం.. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు అని వెల్లడించారు.
VIDEO | Vijayawada, Andhra Pradesh: TDP MP Kesineni Sivanath (Chinni) participates in Makar Sankranti celebrations, lights Bhogi fire. He says, "People of Andhra Pradesh are celebrating Sankranti… I wish Telugu people Happy Sankranti to everyone. Sankranti is mainly a rural… pic.twitter.com/Rzi1ur6Fdu
— Press Trust of India (@PTI_News) January 14, 2026
తాజావార్తలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!