Janasena: పిఠాపురంలో జనసేన ప్లీనరీ.. మార్చిలో మూడ్రోజుల పాటు సమావేశాలు
- మార్చి 12, 13, 14 తేదీలలో జనసేన ప్లీనరీ సమావేశాలు
- పార్టీలో సంస్ధాగతంగా కీలక మార్పులు జరిగే అవకాశం
- ప్లీనరీ నుంచి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీలలో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే.. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. ప్లీనరీ సమావేశాల్లో భాగంగా.. పార్టీలో సంస్ధాగతంగా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ ప్లీనరీ సమావేశాల నుంచి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Nara Bhuvaneshwari: ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్..
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
6 నెలల పాలన వలన జనసేనకు ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ప్లీనరీలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు నేతలు.. ఇప్పటికే ప్లీనరీ నిర్వహణకు పిఠాపురం నియోజకవర్గంలో స్ధలం పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న జనసేన ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ సంస్ధాగత అంశాలపై నిర్ణయాలకు ప్లీనరీ సమావేశం వేదిక కానుంది.
Read Also: Mumbai: మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్! విచారణలో షాకింగ్ విషయాలు
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
-
Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!