Fraud: సామాజిక సేవ పేరుతో భారీ మోసం.. భారీగా పెట్టుబడులు పెట్టిన అమాయకులు
- థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం
- బాధితుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు
- బాధితుల లిస్టు భారీగా ఉండటంతో విస్తుపోతున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివకుమారి, నవీన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులు టీపీఎఫ్లో ఉండేవారని.. వారు చెప్పే మాయ మాటలు విని తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఒరిస్సా నుండి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని బాధితులు చెబుతున్నారు.
Read Also: Formula E-Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
Also Read
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
సీఎస్ఆర్ ఫండ్స్, సామాజిక సర్వీస్ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు.. ఎక్కడ ఉందో తెలియని సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టి కొందరు అమాయకులు మోసపోయారు. ఇప్పుడు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు కనిపించకపోవడం విదేశాలకు పారిపోయారన్న అనుమానంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్కాంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన శివ కుమారి అనే మహిళను పిలిపించి పోలీసులు విచారించారు.
Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
టీపీఎఫ్, సీఎస్ఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకొన్న ఈ సంస్థ.. కోట్లల్లో వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో శివకుమారి కీలకపాత్ర పోషించారని.. నవీన్బాబు, షేక్ గౌస్తో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి సహకరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయాలని.. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీరు మున్నీరయ్యారు.
తాజావార్తలు
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!