Vidadala Rajini: జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారు..
- మెడికల్ కాలేజీలను తీసుకురావడం ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు..
- చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?..
- జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారు: మాజీమంత్రి విడదల రజిని
Vidadala Rajini: రాష్ట్రానికి ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు అని వైసీపీ నేత, మాజీమంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని జగన్ ఆలోచించారు.. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నది మా జగన్ ఆలోచన.. కానీ, చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సంకల్పాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అని విడదల రజిని క్వశ్చన్ చేసింది.
Read Also: Brazilian Billionaire: ఇది మామూలు ప్రేమ కాదు.. రూ.10 వేల కోట్లకు అధిపతిని చేశాడు..!
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
ఇక, మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేట్ పరం అవుతోంది అని మాజీమంత్రి రజిని ఆరోపించింది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీని దివంగత వైఎస్ఆర్ తీసుకు వచ్చారు.. కొన్ని లక్షల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు.. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు.. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నాను.. ఆరోగ్య శ్రీని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది.. వైఎస్సార్, జగన్ పేర్లను ప్రజల్లో లేకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విడదల రజిని పేర్కొనింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!