G. V. L. Narasimha Rao: ఈ-శ్రమ్ లేబర్ కార్డులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G. V. L. Narasimha Rao: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ- శ్రమ్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన కానుక అని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. ఈ- శ్రమ్ రిజస్ట్రేషన్ పథకంపై ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సమాధానం ఇచ్చారు. ఈ – శ్రమ్ కార్డుదారులు భవిష్యత్తులో సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందుతారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకం కింద 1.51 కోట్ల మంది అసంఘటిత కార్మికులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటివరకు కేవలం 70.92 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే నమోదు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. ఇ-శ్రమ్ రిజిస్ట్రేషన్ల కవరేజీ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చాలా అస్తవ్యస్తంగా ఉందని… రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 10 జిల్లాల్లో కవరేజీ దయనీయంగా 30,000 కంటే తక్కువగా ఉందని.. మంత్రి వెల్లడించారు.
Read Also: Vijay Sai Reddy: ఏపీ హైకోర్టులో ఆరు జడ్జీల ఖాళీలు
Also Read
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పథకం కింద 100 శాతం లబ్ధిదారుల నమోదుకు అవసరమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందడం లేదని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వివిధ జిల్లాల్లోని బీజేపీ శ్రేణులు అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించి వారికి ఈ-శ్రమ్ కార్డులు అందజేసేందుకు చురుకుగా సహకరించారని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కార్మిక శాఖ సహాయ నిరాకరణ కార్మిక వర్గాలపై వైసీపీ యొక్క ఉదాసీనత, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!