AP Govt: ఏపీలో పెండింగ్ బిల్లులు, పథకాల బకాయిలపై అధికారులు ఆరా..
- పెండింగ్ బిల్లులు.. స్కీమ్స్ బకాయిలపై అధికారులు ఆరా..
- గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలు తీస్తున్న అధికారులు..
- పెండింగ్ బిల్లులు.. పథకాలకు బకాయిలు లెక్కలే రూ. లక్ష కోట్లు ఉంటాయని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, వివిధ పథకాల లబ్దిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, స్కీంలకు సంబంధించిన బకాయిల లెక్కలే ఒక లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 2014- 2019 మధ్య కాలంలో 30 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని నాడు తెలుగు దేశం పార్టీపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా రూ. 1 లక్ష కోట్లు పెండింగులో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: NEET 2024: నీట్ కేసులో ఇద్దరు వైద్య విద్యార్థులతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
అలాగే, చిన్న పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించని వైనం ఏర్పాడింది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20 వేల కోట్ల రూపాయలకు పైగా భారీగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 53 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్దం చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!