Mahanadu 2022: బడుగులకు పదవులిచ్చింది టీడీపీయే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంగోలులో టీడీపీ మహానాడు బహిరంగ సభ ప్రారంభం అయింది. భారీ ఎత్తున మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు కార్యకర్తలు. ఇంకా వివిధ మార్గాల్లో చేరుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభకు రానున్నారు చంద్రబాబు. 6:30 చంద్రబాబు ప్రసంగం వుంటుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్. బహిరంగ సభకు బాలకృష్ణ హాజరు కానున్నారు.
బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నక పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. రేయ్ నా కొడకల్లారా..? మహానాడుకు ఎంత మంది వచ్చారో చూస్తున్నారా..? గంట, అరగంట అంటూ మల్లెపూలోయ్ మల్లెపూలు అనే వాడు ఓ మంత్రి. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట.
Also Read
- New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొ పెట్టింది. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. తమ్మినేని ఓ దౌర్భాగ్యుడు అని మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు. తెలుగు తమ్ముళ్లు ఒంగోలు పౌరుషం చూపించారన్నారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు. ప్రకాశం జిల్లా గడ్డపై టీడీపీ తన సత్తాను చాటింది. కౌరవ సభ నుంచి వచ్చేసిన చంద్రబాబును గౌరవ సభలో కూర్చొపెట్టేంత వరకూ కార్యకర్తలు విశ్రమించవద్దు. భవిష్యత్ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో పని చేయడానికి యువత సిద్దంగా ఉందన్నారు ఏలూరు సాంబశివరావు.
మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ఒంగోలు చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు. కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోతున్నారు వాలంటీర్లు. వారికి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. వేదిక మీద ప్రసంగించటానికి 12 మందికి మాత్రమే అనుమతి వుంది.
తాజావార్తలు
-
Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
-
Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
-
IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!