Botsa Satyanarayana: వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా జేఎన్టీయూ జీవీ తయారు కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో ఈ ఇనిస్టిట్యూట్ వంద ఎకరాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని తెలిపారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇది తయారు కావాలన్నారు. ఇందుకోసం ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు.. అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోటీ పరీక్షలో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
2000 ఆన్ లైన్ కోర్సులు ప్రవేశపెట్టి విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండానే విద్య అందించాలని ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెలలోనే ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రాంను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో 1600 వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు.. దానికి సరిపడ అన్ని ఫ్యాకల్టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ 141 ఖాళీగా పోస్టులు ఇటీవలే నియమించామని తెలిపారు.
Pakistan: ప్రస్తుత అధ్యక్షుడు నూతన ప్రధానితో ప్రమాణం చేయించలేరు.. కారణం ఇదే?
అంతేకాకుండా.. 2200 పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని.. వాటికి నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి చెప్పారు. అయితే కొందరు కొన్ని సమస్యలపై కోర్టుకు వెళ్లారని.. వాటిని పరిష్కారిస్తామన్నారు. విద్యార్థులను అభివృద్ధి చేసి గోబల్ కాన్ఫరెన్స్ లలో మంచి ప్రెజెంటేషన్ ఇస్తే రాష్ట్రానికి పేరు వస్తోందని మంత్రి అన్నారు. నలభై వేల మందికి వివిధ కంపెనీలలో ఇంట్రెన్షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు కోరామని.. ఇందుకు స్టైఫండ్ ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు.. ప్రతి విద్యార్థికి ఆంబీషన్ ఉండాలి.. లేకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!