కురుపాంలో భారీ కేక్ కట్ చేసిన డిప్యూటీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పాదయాత్ర అంటే గుర్తొచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 4 ఏళ్ళు పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పుష్ప శ్రీవాణి. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులు.
అనంతరం ధూళికేశ్వరస్వామి ఆలయం నుంచి రావాడ రోడ్డు వరకు ర్యాలీ పాల్గొన్నారు పుష్ప శ్రీవాణి దంపతులు. రావాడ రోడ్డు జంక్షన్ దగ్గర ఉన్న వైఎస్ఆర్.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also Read
ఆనాడు వై ఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర తో చరిత్ర సృష్టిస్తే, ఈరోజు పాదయాత్ర తో చరిత్ర తిరగరాసిన జగన్మోహన్ రెడ్డి అని పుష్ప శ్రీవాణి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు విని, బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను విన్నాను-నేను ఉన్నాను అంటూ వారి సమస్యలను తెలుసుకుని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అని పుష్ప శ్రీవాణి తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!