Pawan Kalyan: ఈ నెల 28 నుంచి ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు..
- ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తాం..
- పంచాయతీలను స్వయం శక్తి పంచాయితీలకు తీర్చి దిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నాం..
- రూ. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నాం: డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించటం దేశంలో తొలిసారి.. సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయితీలకు తీర్చి దిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. 44 వేల కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి.. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనపడటం లేదు.. వైసీపీ వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీల ఆదాయం పడిపోయింది.. పంచాయతీలను బలోపేతం చేయటం మా ప్రభుత్వ లక్ష్యం.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీలు కీలకంగా మరాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Read Also: Manu Bhaker: రిపోర్టర్స్ వరుస ప్రశ్నలు.. మను బాకర్ అసహనం!
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
ఇక, కొన్ని పంచాయితీలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. అరకు కాఫీ, లేపాక్షి, చేనేత, గ్రానైట్ వంటి వాటి వల్ల ఆయా పంచాయితీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.. యువత, మహిళలు గ్రామ సభల్లో పాల్గొనాలని కోరుతున్నాను.. ఎన్నికల కోసం ఎలా తరలి వచ్చారో గ్రామ సభలకు కూడా ఇలానే రావాలి అని కోరుతున్నాను.. పంచాయితీలకు చెందిన చాలా భూమి అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి.. గ్రామాల్లోకి రాగానే చెత్తా చెదారం కనపడుతోంది.. గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.
Read Also: Bomb Threat : ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
అలాగే, డెన్మార్క్ నుంచి 6 వేల కోట్ల విలువైన కలప దిగుమతి చేసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీతో పోల్చితే 0.6 శాతం కూడా ఉందని డెన్మార్క్ నుంచి కలప దిగుమతి అవుతుంది.. 15 నుంచి 20 ఎకరాల్లో మనకు అవసరమైన కలపను పెంచాలని సూచనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. 87 పనులకు నరేగ పనులను నిర్ణయిస్తున్నాం.. కొన్ని పంచాయతీలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడకు విజిటింగ్ కోసం అందరూ వచ్చేలా చేద్దామని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!