Cyber Fraud: ఏఐ టెక్నాలజీతో భారీ మోసం.. సీఎం చంద్రబాబు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు!
- టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు ఏఐ వీడియోతో బురిడి..
- నెల క్రితం కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని..
- ఓ టీడీపీ నేత నుంచి రూ. 50 వేల వసూలు చేసిన భార్గవ్..
- సైబర్ నిందితుడి భార్గవ్ కోసం గాలిస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: AI టెక్నాలజీతో సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లు చెప్పి డబ్బులు వసూల్ చేసిన సైబర్ నిందితుడు భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల క్రితం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత నుంచి 50 వేల రూపాయలను భార్గవ్ వసూలు చేశాడు. సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు AI వీడియోతో బురిడీ కొట్టించాడు. భార్గవ్ తూర్పు గోదావరి జిల్లా వెంకన్న గూడెంకి చెందినట్టు గుర్తించారు.
Read Also: Israel: రెండేళ్ల తర్వాత విషాదకర నిర్ణయం.. హమాస్ చేతిలో ప్రియురాలి చనిపోయిందని ప్రియుడు ఆత్మహత్య
Also Read
అయితే, భార్గవ్ ఇంటికి నల్లజర్ల పోలీసులు వెళ్లాగా అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోసాలకు పాల్పడుతున్న భార్గవ్ తమ దగ్గరకు ఏడాది నుంచి రావటం లేదని తెలిపారు. బీటెక్ పూర్తి చేసి మోసాలకు పాల్పడుతున్న భార్గవ్ పై గతంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?