CM KCR Focus on BRS in AP LIVE: క్రిస్మస్ తర్వాత ఏపీలో BRS కార్యక్రమాలు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ దృష్టిపెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పది రోజుల్లో ఏపీలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు కానుంది. క్రిస్మస్ తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఏపీకి చెందిన ప్రముఖులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 80మంది ప్రముఖులతో కేసీఆర్ చర్చలు జరిపారు. పదిరోజుల్లో బీఆర్ఎస్ విధివిధానాల ప్రకటన రానుంది.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!