Chelluboina Venugopal: వంద రోజుల కూటమి పాలనలో రాష్ట్రం బ్రష్టు పట్టింది..
- వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది..
- రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలన చేస్తున్నారు..
- లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేయాలి: చెల్లుబోయిన వేణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chelluboina Venugopal: వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం.. చంద్రబాబు రోజుకోక డైవర్షన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి భయపడిఫోవడం ఎందుకు అని ప్రశ్నించారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లితే ప్రజలు బుద్ది చెప్పుతారు.. పవన్ కళ్యాణ్ ప్రాయోజిత దీక్ష ఎందుకు?.. చంద్రబాబు తిరుమలకు చేసిన అపచారం కోసమా! అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేసినందుకు క్షేమించమని కోరడానికా దీక్ష అని అడిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని చెల్లుబోయిన వేణు డిమాండ్ చేశారు.
Read Also: Period Pain: మహిళలు పీరియడ్ పెయిన్తో ఇబ్బందులా.? అయితే ఇలా ఉపశమనం పొందండి..
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ఇక, చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్సే అంటూ మాజీమంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ముగ్గురు ఐపీఎస్ లను అన్యాయంగా సస్పెండ్ చేశారు.. కాకినాడలో జనసేన శాసనసభ్యుడు సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. కొట్టేసి రాజీ చేసుకుంటే చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది.. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి అని ఆయన ఎద్దేవా చేశారు. టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ కు ముందుగా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తిరస్కరించినట్లుగా చూపిన నేతిని లడ్డు తయారీలో ఉపయోగించి ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు.. ప్రతిపక్షాలపై బురద జల్లడం మాత్రం రోజు చేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!