Chelluboina Venugopal: వంద రోజుల కూటమి పాలనలో రాష్ట్రం బ్రష్టు పట్టింది..
- వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది..
- రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలన చేస్తున్నారు..
- లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేయాలి: చెల్లుబోయిన వేణు
Chelluboina Venugopal: వంద రోజులు కూటమి పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంచి ప్రభుత్వం కాదు ముంచిన ప్రభుత్వం.. చంద్రబాబు రోజుకోక డైవర్షన్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి భయపడిఫోవడం ఎందుకు అని ప్రశ్నించారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లితే ప్రజలు బుద్ది చెప్పుతారు.. పవన్ కళ్యాణ్ ప్రాయోజిత దీక్ష ఎందుకు?.. చంద్రబాబు తిరుమలకు చేసిన అపచారం కోసమా! అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేసినందుకు క్షేమించమని కోరడానికా దీక్ష అని అడిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని చెల్లుబోయిన వేణు డిమాండ్ చేశారు.
Read Also: Period Pain: మహిళలు పీరియడ్ పెయిన్తో ఇబ్బందులా.? అయితే ఇలా ఉపశమనం పొందండి..
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్సే అంటూ మాజీమంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ముగ్గురు ఐపీఎస్ లను అన్యాయంగా సస్పెండ్ చేశారు.. కాకినాడలో జనసేన శాసనసభ్యుడు సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. కొట్టేసి రాజీ చేసుకుంటే చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది.. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని కోరుకున్నట్లు ప్రకటించి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి అని ఆయన ఎద్దేవా చేశారు. టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ కు ముందుగా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తిరస్కరించినట్లుగా చూపిన నేతిని లడ్డు తయారీలో ఉపయోగించి ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు.. ప్రతిపక్షాలపై బురద జల్లడం మాత్రం రోజు చేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో