CM Chandrababu: హైటెక్ సిటీ కట్టే సమయంలో చాలా మంది చులకనగా చూశారు..
- హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం..
- హైటెక్ సిటీ కట్టి విజన్ పెడితే అందరూ హేళన చేశారు..
- ప్రపంచంలోనే ఎక్కడా లేని రాజధాని కడతాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది అన్నారు. అమరావతి నిర్మాణానికి దారిచూపింది ఇక్కడ రైతులు.. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇచ్చారు.. ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇచ్చింది అమరావతి రైతులే.. సచివాలయం, అసెంబ్లీ కట్టేలోపు ట్రాన్సిట్ నిర్మాణంలో చేశాం.. రాజధాని రైతులు మహిళలు పెద్దఎత్తున పోరాడారు.. మీ ఉద్యమ ఫలితమే ఈ భవన నిర్మాణం పూర్తి.. రాజధాని ఎక్కడ ఉంది, ఇది వేశ్యల రాజధాని అంటూ తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Kantara : వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం – కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి గాధ
Also Read
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
అయితే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి 177 కోట్ల రూపాయలు పలుకుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ అనేక భారీ ప్రాజెక్టులు రావడం వలన అభివృద్ధి జరిగింది.. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఒక వడ్డాణం లాగా ఏర్పాటు చేశాం.. అలాగే, ఎన్టీఆర్ హయాంలో అబిడ్స్ నగరం ఏర్పాటు అయింది. ఇప్పుడు సైబరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత అబిడ్స్ ను మరచిపోయారు అని చెప్పుకొచ్చారు. అలాగే, విజయవాడ- గుంటూరు ఎంత అభివృద్ధి చెందినా అమరావతి అభివృద్ధి భారీగా ఉంటుంది.. ఇప్పుడు అమరావతి ఇలాగే అభివృద్ధి చెందితే మున్సిపాలిటీగా ఉంటుంది.. ఇక్కడి రైతులు నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించాలి.. అమరావతి ఫ్యూచర్ సిటీ.. దీనికి అద్భుతమైన డిజైన్ ఇచ్చింది సింగపూర్ సంస్థ అని పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నాను.. త్వరలోనే వైజాగ్ లో భారీ డేటా సెంటర్ వస్తుంది.. ఇప్పుడు ప్రపంచం మొత్తం AI వైపు అడుగులు వేస్తోంది.. భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
-
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్కు డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!