CM Chandrababu: హైటెక్ సిటీ కట్టే సమయంలో చాలా మంది చులకనగా చూశారు..
- హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం..
- హైటెక్ సిటీ కట్టి విజన్ పెడితే అందరూ హేళన చేశారు..
- ప్రపంచంలోనే ఎక్కడా లేని రాజధాని కడతాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టే గుంటూరు- విజయవాడ మధ్య జిల్లాలో రాజధానిగా ప్రకటించాం.. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ పెడితే అవహేళన చేశారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు భారీగా ఉన్నాయి.. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది అన్నారు. అమరావతి నిర్మాణానికి దారిచూపింది ఇక్కడ రైతులు.. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇచ్చారు.. ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇచ్చింది అమరావతి రైతులే.. సచివాలయం, అసెంబ్లీ కట్టేలోపు ట్రాన్సిట్ నిర్మాణంలో చేశాం.. రాజధాని రైతులు మహిళలు పెద్దఎత్తున పోరాడారు.. మీ ఉద్యమ ఫలితమే ఈ భవన నిర్మాణం పూర్తి.. రాజధాని ఎక్కడ ఉంది, ఇది వేశ్యల రాజధాని అంటూ తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Kantara : వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం – కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి గాధ
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
అయితే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి 177 కోట్ల రూపాయలు పలుకుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ అనేక భారీ ప్రాజెక్టులు రావడం వలన అభివృద్ధి జరిగింది.. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఒక వడ్డాణం లాగా ఏర్పాటు చేశాం.. అలాగే, ఎన్టీఆర్ హయాంలో అబిడ్స్ నగరం ఏర్పాటు అయింది. ఇప్పుడు సైబరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత అబిడ్స్ ను మరచిపోయారు అని చెప్పుకొచ్చారు. అలాగే, విజయవాడ- గుంటూరు ఎంత అభివృద్ధి చెందినా అమరావతి అభివృద్ధి భారీగా ఉంటుంది.. ఇప్పుడు అమరావతి ఇలాగే అభివృద్ధి చెందితే మున్సిపాలిటీగా ఉంటుంది.. ఇక్కడి రైతులు నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించాలి.. అమరావతి ఫ్యూచర్ సిటీ.. దీనికి అద్భుతమైన డిజైన్ ఇచ్చింది సింగపూర్ సంస్థ అని పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నాను.. త్వరలోనే వైజాగ్ లో భారీ డేటా సెంటర్ వస్తుంది.. ఇప్పుడు ప్రపంచం మొత్తం AI వైపు అడుగులు వేస్తోంది.. భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..