CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- అమరావతి: వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..
- హోం, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయాలు, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం లేదు..
- ఎక్కడ ఏ పనిలో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్ చేయొచ్చు.. కానీ ఇంకా మంత్రులు అలవాటు పడలేదు..
- ఎవరు తప్పు చేశారో గుర్తించేలా బ్లాక్చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల పని తీరుపై ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు శాఖలపై సీరియస్ అయ్యారు. హోం, మునిపల్ శాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం మానేశాయని తెలిపారు. అలాగే, రెవెన్యూ శాఖలో ఇంకా 12 శాతం మందిని ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నారు.. ఫిర్యాదుదారులు డిపార్ట్మెంట్ కి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నిస్తుంటే రెవెన్యూ శాఖ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఫైళ్ళ క్లియరెన్స్ చేయొచ్చు, కానీ ఇంకా మంత్రులు అలవాటు పడడం లేదు అని పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే సీనియర్ అధికార్లు, కలెక్టర్లను డిస్టర్బ్ చేయడం కంటే RTGS ను అడిగి తీసుకోండి అని సీఎం చంద్రబాబు సూచించారు.
Read Also: Sandy Master: చిన్నప్పుడు చచ్చిన మేక కళ్ళని ఏడిపించారు.. ఇప్పుడవే సినిమా అవకాశాలు తెస్తున్నాయ్!
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
అయితే, అక్టోబర్ 2వ తేదీ నుంచి 100 శాతం ఫైళ్లను ఆన్ లైన్ లో ఉంచాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు తప్పు చేశారో తెలుసుకునేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామన్నారు. అలాగే, ఎర్ర చందనంపై కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర చందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. దాని విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావించాం.. అయితే. మీరు దాన్ని నార్మలైజ్ చేసేశారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రాపర్ ప్లానింగ్ చేయండి.. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని తెలియజేశారు. ఎందుకు ఇంత గట్టిగా చెపుతున్ననంటే అది యూనిక్, కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుంది.. అదే సమయంలో డిమాండు కూడా ఉంటుంది అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!