CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- అమరావతి: వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..
- హోం, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయాలు, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం లేదు..
- ఎక్కడ ఏ పనిలో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్ చేయొచ్చు.. కానీ ఇంకా మంత్రులు అలవాటు పడలేదు..
- ఎవరు తప్పు చేశారో గుర్తించేలా బ్లాక్చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల పని తీరుపై ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు శాఖలపై సీరియస్ అయ్యారు. హోం, మునిపల్ శాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం మానేశాయని తెలిపారు. అలాగే, రెవెన్యూ శాఖలో ఇంకా 12 శాతం మందిని ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నారు.. ఫిర్యాదుదారులు డిపార్ట్మెంట్ కి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నిస్తుంటే రెవెన్యూ శాఖ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఫైళ్ళ క్లియరెన్స్ చేయొచ్చు, కానీ ఇంకా మంత్రులు అలవాటు పడడం లేదు అని పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే సీనియర్ అధికార్లు, కలెక్టర్లను డిస్టర్బ్ చేయడం కంటే RTGS ను అడిగి తీసుకోండి అని సీఎం చంద్రబాబు సూచించారు.
Read Also: Sandy Master: చిన్నప్పుడు చచ్చిన మేక కళ్ళని ఏడిపించారు.. ఇప్పుడవే సినిమా అవకాశాలు తెస్తున్నాయ్!
Also Read
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
అయితే, అక్టోబర్ 2వ తేదీ నుంచి 100 శాతం ఫైళ్లను ఆన్ లైన్ లో ఉంచాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు తప్పు చేశారో తెలుసుకునేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామన్నారు. అలాగే, ఎర్ర చందనంపై కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర చందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. దాని విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావించాం.. అయితే. మీరు దాన్ని నార్మలైజ్ చేసేశారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రాపర్ ప్లానింగ్ చేయండి.. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని తెలియజేశారు. ఎందుకు ఇంత గట్టిగా చెపుతున్ననంటే అది యూనిక్, కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుంది.. అదే సమయంలో డిమాండు కూడా ఉంటుంది అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!