వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా….?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చి పోయారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలోని పాప నాయుడు పేట వద్ద వరద భాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో నే ఏపీ కి చెడ్డపేరు తెప్పిచ్చారని… ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యమని నిప్పులు చెరిగారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు. తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ రెచ్చిపోయారు.
ఇది ప్రకృతి విలయం కాదు. జగన్ పట్టించుకోక పోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడం వల్ల ఈ దుస్థితి అని నిప్పులు చెరిగారు. నేను సీఎం గా ఉన్నపుడు సంక్షోభంలో ఎలా స్పందించాను, ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజలు మంచి చెడు విశ్లేషించు కోవాలి. ధర్మాన్ని కాపాడాలని కోరారు. జగన్ మానసిక స్థితి బాగాలేదు. మాములు వ్యక్తి అలా ఉన్న పర్లేదు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి అలా ఉంటే అందరికి ప్రమాదమేనని చెప్పారు చంద్రబాబు నాయుడు.
Also Read
- Tags
- Chandrababu Naidu
- cm jagan
- tdp
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!