Chain snatchers: అనంతపురంలో దారుణం.. ముగ్గు వేస్తున్న మహిళపై కత్తి దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: ప్రస్తుతం చైన్ స్నాచర్లు రెచ్చి పోతున్నారు.. బంగారం కోసం విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు బంగారం ధరించి పోవాలంటేనే మహిళలు హడలిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు బయట ఎక్కడైనా బస్ స్టాప్ లలో.. ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలు బంగారం ధరించి వెళ్లాలంటే భయపడేవారు. ఇక పైన బంగారం ధరించి ఇంటి ముందు ముగ్గు వెయ్యాలాయన్న మహిళలు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళపైన కొందరు దుండగులు బంగారం కోసం దాడి చేసారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.
Read also:Vladimir Putin: మాకు భర్తలు, కొడుకులు కావాలి, యుద్ధం కాదు; పుతిన్ కి వ్యతిరేకంగా సైనికుల భార్యలు
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
వివరాలలోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని తాడిపత్రి పట్టణం లోని కాల్వగడ్డ వీధిలో చైన్ స్నాచర్లు రెచ్చి పోయారు. కాల్వగడ్డ వీధిలో రమాదేవి, వెంకట రామిరెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎప్పట్లాగే రమాదేవి ఇంటి ముందర ముగ్గు వేస్తున్న సమయంలో కొందరు దుండగులు ఆమె పైన కత్తితో దడి చేసారు. ఈ దాడిలో ఆమె గొంతుకు గాయమైంది. కాగా దుండగులు ఆమె మేడలో ధరించి ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాకెళ్లారు. కాగా దుండగులు చేస్తున్న దొంగతనాన్ని రమాదేవి భర్త వెంకట రామిరెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన పైన ఓ దుండగుడు కత్తితో దాడిచేసాడు. ఈ దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వాళ్ళను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!