G.V.L Narasimha Rao: కమ్యూనిస్టు పార్టీలకు అడ్రస్ లేకుండా పోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కమ్యునిస్ట్ పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన ఏపీ శ్రీకాకుళంలో జిల్లాలో పర్యటించారు. CPI, CPM లను ప్రజలు మర్చిపోయారన్నారు. కమ్యునిస్ట్లు బీజేపీపై ఏడుస్తూ లబ్దిపోందాలని చూస్తున్నారని, ఇండియా అలయన్స్ కూటమి పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇండియాలో పార్టీలు ఓకరినోకరు తిట్టుకుంటూ విడి పోతున్నారని, కమ్యునిస్ట్ల వల్ల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నష్టపోయారన్నారు. స్టీల్ ప్లాంట్ ద్రోహులు కాంగ్రేస్, కమ్యునిస్ట్లని, UPA 1 కమ్యునిలుగా ఉన్నారని.. మరేందుకు ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రధాన కులాలకు obc జాబితాలో చోటు లభించేలా… కృషి చేస్తున్నామని చెప్పారు.
NCBC కి తూర్పు కాపు, సోండి, కళింగ వైశ్య, శిష్ఠకరణాలను, అరవ కులాలను OBC చేర్చాలని కోరామన్నారు. దీనిపై NCBC సానుకూలంగా స్పందించి కేంద్రానికి సిఫార్సు లు చేసిందని తెలిపారు. కేంద్ర ఓబిసి జాబితాలో త్వరలో చేరుస్తామని, సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రధాన సమస్యలను పరిష్కరిస్తున్నామని, కాశీకి రైలును విశాఖపట్నం నుండి ప్రారంభించామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుదల చేసామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బలోపేతం దిశగా చర్యలు చెపడుతున్నామన్నారు. ఐరన్ ఓర్ గనుల కోసం NMDC కి సంప్రదిస్తున్నామని, రైల్వేజోన్ వీలైనంత త్వరగా ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖను గ్రోత్ హబ్గా కేంద్రం తీసుకుందని, దీంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
Also Read
- Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తాజావార్తలు
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
-
Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
-
Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..