Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్పై 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం ప్లాన్
- బనకచర్ల ప్రాజెక్ట్పై 12 మందితో టెక్నీకల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం ప్లాన్..
- ఏపీ నుంచి ముగ్గురు సభ్యుల పేర్లను ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం..
- ఇవాళ రేపటిలోగా ముగ్గురి పేర్లను కేంద్ర జలసంఘానికి ఏపీ సర్కార్ పంపించే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్కు సంబంధించి సాంకేతిక, పరిపాలన వ్యవహారాల పరిశీలన కోసం 12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర జలసంఘం ప్లాన్ చేస్తుంది. అయితే, ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సభ్యులను ప్రతిపాదించే విషయమై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కమిటీలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తిలను సభ్యులుగా ఏపీ సర్కార్ ప్రతిపాదించనున్నది.
Read Also: Tripti Dimri : త్రిప్తి దిమ్రీ బోల్డ్ స్టేట్మెంట్ !
Also Read
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఇక, ఈ మూడు పేర్లను ఈరోజు లేదా రేపటిలోగా కేంద్ర జలసంఘానికి పంపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం, డిజైన్, నీటి వినియోగ నిబంధనల పరంగా ఈ కమిటీ కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. బనకచర్ల ప్రాజెక్ట్ అంశంపై త్వరలో కేంద్ర జలసంఘం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్ట్పై కేంద్రం ఆసక్తి కనబరచడం పట్ల ఏపీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్.. సంజూ శాంసన్కు గుడ్ న్యూస్..?
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..