APSPDCL: సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై విద్యుత్శాఖ వివరణ.. ఉడతే కారణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం.. ఐదుగురిని పొట్టన బెట్టుకుంది.. ఆటోపై హైటెన్షన్ వైర్లు పడిన ఘటనలో మంటలు చెలరేగి మొత్తం ఎనిమిది మంది సజీవదహనం అయినట్టు ముందుగా భావించినా.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు నిర్ధారించారు. ఇక, ఈ ప్రమాదంపై ఏపీ విద్యుత్శాఖ ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది. తాడిమర్రిలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి మహిళా కూలీలు సజీవ దహనమైన ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు స్పందించారు.. ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ను ఆదేశించారు.
Read Also: Rocketry Movie Review: రాకెట్రీ రివ్యూ
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ఇక, ఈ ఘటనలో మృతిచెందినవారికి ఐదు లక్షల చొప్పున, క్షతగాత్రులకు రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు హరినాథరావు.. క్షేతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించారు.. అయితే, హై టెన్షన్ విద్యుత్ లైన్ పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే, ఉడత వల్లే కరెంట్ వైర్ తెగిందా..? ప్రమాదానికి అదే కారణమా? నమ్మడానికి వీలులేకున్నా.. అదే కారణం అంటున్నారు.. మొత్తంగా.. ఆటో ప్రమాదంపై విద్యుత్ శాఖ ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది.. ఉడత వల్లే హై టెన్షన్ విద్యుత్ వైరు తెగిపోవడం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!