Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతో పాటు వీఆర్ పురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న గర్భిణి మహిళను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
5వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లా లోని ముమ్మిడివరం, మామిడికుదురు గ్రామాలలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
6వ బెటాలియన్ నుంచి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని లంక రేవు, టేకుచెట్టు పాలెం, ఏలూరు జిల్లాలోని కుకునూరులో వరద ప్రభావిత ప్రాంతాల నుండి 170 మంది గ్రామ ప్రజలను కుకునూర్ వద్ద సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
9వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (77 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రామచంద్రపురం అమలాపురంలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షించడం మరియు పరిశీలించడం మరియు వరద ప్రాంతాలను ఖాళీ చేయమని నిరంతరం ప్రకటించడం మరియు అభ్యర్థించడం మరియు రామచంద్రపురంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
16వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలోని రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలం అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలంలో ఆహార ప్యాకెట్లు మరియు తాగునీటి సరఫరా చేయడంతో పాటు 55 మంది గ్రామ ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత షెల్టర్లకు తరలించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!