Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతో పాటు వీఆర్ పురం వద్ద వరద నీటిలో చిక్కుకున్న గర్భిణి మహిళను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
5వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లా లోని ముమ్మిడివరం, మామిడికుదురు గ్రామాలలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
6వ బెటాలియన్ నుంచి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని లంక రేవు, టేకుచెట్టు పాలెం, ఏలూరు జిల్లాలోని కుకునూరులో వరద ప్రభావిత ప్రాంతాల నుండి 170 మంది గ్రామ ప్రజలను కుకునూర్ వద్ద సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షిస్తూ, వరద ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రకటించి, నిరంతరం అభ్యర్థిస్తూ, టేకుచెట్టుపాలెం, లంక రేవులోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
9వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (77 మంది సిబ్బంది):
డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా లో రామచంద్రపురం అమలాపురంలో స్థానిక పడవల ద్వారా వరద ప్రభావిత గ్రామాలను పర్యవేక్షించడం మరియు పరిశీలించడం మరియు వరద ప్రాంతాలను ఖాళీ చేయమని నిరంతరం ప్రకటించడం మరియు అభ్యర్థించడం మరియు రామచంద్రపురంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించింది.
16వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (80 మంది సిబ్బంది):
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ మరియు ఏలూరు జిల్లాలోని రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలం అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, అయినవల్లి, పొట్టిలంక, గుంజమెర్క, వీరవల్లి పాలెం, రుద్రం కోట వేపకొమ్ము, వేలేరుపాడు మండలంలో ఆహార ప్యాకెట్లు మరియు తాగునీటి సరఫరా చేయడంతో పాటు 55 మంది గ్రామ ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత షెల్టర్లకు తరలించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!