APCC: కేంద్రప్రభుత్వం తీరుపై ఏపీ కాంగ్రెస్ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీసీసీ అత్యవసరంగా సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల ను దుర్వినియోగ పరుస్తోందని మండిపడ్డారు ఏఐసీసీ నేత మెయ్యప్పన్. అదానీ వ్యవహారం పై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది..ఒక్క రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడం గురించి మాత్రమే కాంగ్రెస్ పోరాటం చేయడం లేదన్నారు మెయ్యప్పన్. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేయడంపై ఆందోళన నిర్వహిస్తామన్నారు.
Read Also: Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ చివరి వరకూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని శ్రేణులు కార్యాచరణ చేపడతాం..ఇవాళ్టి నుంచే ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ఆందోళన మొదలు పెడతాం..విజయవాడ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం..ఏప్రిల్ 4 తేదీన పోస్టు కార్డుల ఉద్యమం..ఏప్రిల్ 15 నుంచి అన్ని జిల్లా కలక్టరేట్ ల వద్ద ఆందోళన చేస్తాం..20- 30 ఏప్రిల్ వరకూ ఇతర ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు గిడుగు రుద్రరాజు. అదానీ ఆస్తులను కాపాడేందుకు ప్రధాని మోదీ చేస్తున్న తీరు పై ఆందోళన చేస్తాం. గాంధీ, నెహ్రూ కుటుంబాలను ఉనికి లోకే లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అన్న తీరుగా ఉందన్నారు ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ నేతలు.
Read Also: CM KCR : మన దగ్గర సత్తా ఉంటే అసంభవం అంటూ ఏమీ ఉండదు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!